News

ఎపిలో బదిలీలకు ప్రభుత్వం ఉత్తర్వలు


ఎపిలో బదిలీలకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వలు ఇచ్చింది. ఈ నెల 15 వరకు ఆయా ప్రభుత్వ శాఖలలోని వారిని బదిలీలు చేసుకోవచ్చని ఆర్ధిక శాఖ జి.ఓ. ఇచ్చింది. మళ్లీ ఆ తర్వాత పదహారో తేదీ నుంచి యధావిధిగా నిషేధం వర్తిస్తుంది. అయితే ఆదాయవనరులు సాధించే శాఖలైన వాణిజ్య పన్నులు,రిజిస్ట్రేషన్, ,స్టాంపులు, రవాణా వంటి శాఖలలో బదిలీలను అనుమతించరు. సాదారణంగా విద్యా సంవత్సరం ముందుగా ఈ బదిలీలు ఉంటాయి.